తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల య్యాయి. ఫలితాలను విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 2 లక్షల 40 వేల 618 మంది విద్యార్థులు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 91 వేల 633 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్లో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించడం విశేషం.ఇంజినీరింగ్లో మొదటి ర్యాంకు-ఎస్.జ్యోతిరాదిత్య,రెండో ర్యాంకు- హర్ష, మూడో ర్యాంక్-రిషి శేఖర్ శుక్లా,నాలుగో ర్యాంకు-సందేశ్,ఐదో ర్యాంకు-సాయి యశ్వంత్ రెడ్డి సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో మొదటి ర్యాంకు-ప్రణీత,రెండో ర్యాంకు-రాధాకృష్ణ, మూడో ర్యాంకు-శ్రీవర్షిణి,నాలుగో ర్యాంకు-సాకేత్ రాఘవ్, ఐదో ర్యాంకు- సాయి వివేక్ కి వచ్చింది.
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు
0
237
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


