కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ శాఖ అధికా రులు, పొడు రైతులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అక్రమంగా కొత్త పోడు చేస్తున్నారని అటవీ అధికారులు రైతుల ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోడు దారులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. గిరిజ నులు గొడ్డళ్ళు, కర్రలు, రాళ్ళ తో అటవీ శాఖ అధికారులపై దాడి చేశారు. దాడిలో పలువురు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా గాయడ్డారు.
ఆసిఫాబాద్ జిల్లా తుంగెడ అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత
0
226
Previous article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


