స్వయంగా పరిపాలించుకొనే బహుజన రాజ్యం కోసం బహుజనులంతా ఐక్యంగా ఉండాలని సికింద్రా బాద్ బీఎస్పీ ఎంపీ అభ్యర్థి దండెపు బస్వానందం అన్నారు. ముషీరాబాద్లో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం చేశారు. బహుజనుల పార్టీ అంటే నాలుగు వర్గాల పార్టీ అన్నారు బస్వానందం. కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీల వారు ప్రజల ధనాన్ని వృథాగా ఖర్చు పెట్టడం ఏమి సమంజసం అని ప్రశ్నించారు. డబ్బులు దండుకునే వాళ్ళే ప్రజలకు ఖర్చు పెడతారని విమర్శించారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు దండెపు విజ్ఞప్తి చేశారు.
బహుజన రాజ్యం కోసం ఐక్యంగా ఉండాలి- దండెపు
0
364
Latest Articles
టీడీపీలో సరికొత్తగా నారీ శకానికి నాంది
తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధిష్టానం అత్యంత కీలకమైన, సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆలోచనల నుంచి పుట్టిన మహిళా సాధికారత వ్యూహానికి మహానాడు...
- Advertisement -
- Advertisement -


