ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయమన్నారు పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజమండ్రి ఎంపీ అభ్యర్ధి గిడుగు రుద్రరాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆయన ప్రధాని మోడీ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తీరును తప్పుపట్టారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక అపవిత్ర కలయిక అంటూ మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ ప్రధాని కావడం తధ్యమంటూ ధీమా వ్యక్తం చేసారు.
ఇండియా కూటమిదే విజయం – గిడుగు రుద్రరాజు
0
331
Previous article
Latest Articles
మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించారంటూ ఆమె వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రిటర్నింగ్ ఆపీసర్ ఆర్డర్ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఒకసారి...
- Advertisement -
- Advertisement -


