మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు సతీమణి మంజుల సిద్ధిపేట పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిం చారు. ప్రజల శ్రేయస్సు కోసం పని చేసే నాయకుడు మోదీ అని అన్నారు. 140 కోట్ల మంది ప్రజలను తన కుటుంబంగా భావించి అందరి కోసం పని చేస్తున్నారని చెప్పారు. మూడవసారి మోదీని ప్రధానిగా గెలిపిం చుకొని దేశాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందామని ఆమె పిలుపునిచ్చారు.
సిద్ధిపేట పట్టణంలో రఘునందన్ సతీమణి మంజుల ప్రచారం
0
170
Previous article
Next article
Latest Articles
కూటమి ప్రభుత్వ హయాంలో అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్- షర్మిల
కూటమి ప్రభుత్వంపై APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఫైర్ అయ్యారు. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ జరుపుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో అప్పులు ఫుల్, అభివృద్ధి...
- Advertisement -
- Advertisement -


