మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు సతీమణి మంజుల సిద్ధిపేట పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిం చారు. ప్రజల శ్రేయస్సు కోసం పని చేసే నాయకుడు మోదీ అని అన్నారు. 140 కోట్ల మంది ప్రజలను తన కుటుంబంగా భావించి అందరి కోసం పని చేస్తున్నారని చెప్పారు. మూడవసారి మోదీని ప్రధానిగా గెలిపిం చుకొని దేశాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందామని ఆమె పిలుపునిచ్చారు.
సిద్ధిపేట పట్టణంలో రఘునందన్ సతీమణి మంజుల ప్రచారం
0
173
Previous article
Next article
Latest Articles
మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..
హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -
- Advertisement -


