అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో చిట్టిబాబుకు అధిష్టానం టిక్కెట్ నిరాకరించింది. దీంతో అసం తృప్తితో ఉన్న చిట్టిబాబు కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మలమడుగులో ఉన్న పీసీసీ ఛీప్ షర్మిలను కలిసి కాంగ్రెస్లో చేరారు. ఇక పి.గన్నవరం కాంగ్రెస్ టిక్కెట్ చిట్టిబాబుకు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కోనసీమ జిల్లా పి.గన్నవరంలో వైసీపీకి షాక్
0
357
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


