38.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

సీఎం జగన్ పాలనపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఫైర్

సీఎం జగన్ పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి ఫైర్ అయ్యారు. నమ్మించి మోసం చేయడం జగన్ నైజమని అన్నారు. రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి 12వేల 500 ఇస్తానన్న జగన్… అధికారంలోకి వచ్చాక 5000 కోత కోశారని మండిపడ్డారు. మద్యం నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని అని చెప్పి, మద్యనిషాను అమలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ నమ్మించి మోసగిం చాలని చూస్తున్నారని, మళ్లీ నమ్మి మోసపోవద్దని, హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

 

Latest Articles

తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అతిపెద్ద పండుగ మహానాడు ఎక్కడ?

తెలుగుదేశం పార్టీ ఘనంగా జరుపుకునే మహానాడు వేదిక స్థలంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రతి ఏడూ మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ పసుపు పండుగను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్