కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. విద్యా, ఉపాధి, రాజకీయాల్లో పూలే ఆలోచనలను ముందుకు తీసుకె ళ్లామని తెలిపారు. అలాగే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది తామేనన్న ఆయన… బడ్జెట్లో బీసీలకు 20వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి-కేటీఆర్
0
202
Previous article
Next article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


