34.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి-కేటీఆర్

         కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్‌ వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. విద్యా, ఉపాధి, రాజకీయాల్లో పూలే ఆలోచనలను ముందుకు తీసుకె ళ్లామని తెలిపారు. అలాగే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది తామేనన్న ఆయన… బడ్జెట్‌లో బీసీలకు 20వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Latest Articles

తెలంగాణలో 11 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లు నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 11 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాలక మండళ్లు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్