34.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

తిరుపతి జిల్లా అడవికోడియంబేడులో వృద్ధురాలి హత్య నిందితుడి అరెస్ట్‌

తిరుపతి జిల్లా అడవికోడియంబేడులో 80 ఏళ్ల రాజమ్మను గొంతు కోసి చంపిన ఇలంగోవన్‌రెడ్డిని అరెస్ట్ చేసినట్లు పుత్తూరు రూరల్ సీఐ భాస్కర్‌నాయక్‌ తెలిపారు. రాజమ్మ రెండో కొడుకు కృష్ణారెడ్డికి ఇలంగోవన్‌ కొడుకు, మృతురాలికి మనవడు. రాజమ్మ భర్త ఆర్ముగంరెడ్డి పదేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో తన బాగోగులు చూస్తున్న పెద్దకొడుకు కుమారుడు హరికృష్ణకు రాజమ్మ ఆస్తిని సెటిల్మెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసిందని సీఐ చెప్పారు. చిన్నకొడుకు కృష్ణారెడ్డి- కోడలు గౌరి దంపతుల కుమారుడు ఇళంగోవన్ రాజ మ్మను హతమార్చాడన్నారు.

Latest Articles

తెలంగాణలో 11 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లు నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 11 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాలక మండళ్లు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్