తిరుపతి జిల్లా అడవికోడియంబేడులో 80 ఏళ్ల రాజమ్మను గొంతు కోసి చంపిన ఇలంగోవన్రెడ్డిని అరెస్ట్ చేసినట్లు పుత్తూరు రూరల్ సీఐ భాస్కర్నాయక్ తెలిపారు. రాజమ్మ రెండో కొడుకు కృష్ణారెడ్డికి ఇలంగోవన్ కొడుకు, మృతురాలికి మనవడు. రాజమ్మ భర్త ఆర్ముగంరెడ్డి పదేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో తన బాగోగులు చూస్తున్న పెద్దకొడుకు కుమారుడు హరికృష్ణకు రాజమ్మ ఆస్తిని సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ చేసిందని సీఐ చెప్పారు. చిన్నకొడుకు కృష్ణారెడ్డి- కోడలు గౌరి దంపతుల కుమారుడు ఇళంగోవన్ రాజ మ్మను హతమార్చాడన్నారు.
తిరుపతి జిల్లా అడవికోడియంబేడులో వృద్ధురాలి హత్య నిందితుడి అరెస్ట్
0
319
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


