కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీ హనుమంత్ రావు, మహేశ్ గౌడ్.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పార్లమెంట్ టికెట్ తనకు ఇచ్చే అవకాశం లేదని అలకబూనారు వీహెచ్. గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేవారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి .. పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడారు. దీంతో మహేశ్ కుమార్ గౌడ్ .. వీహెచ్ను రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. సీఎంని కలిసిన వీహెచ్కు.. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలను కలుపుకుని వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న రేవంత్.. వీహెచ్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
సీఎం రేవంత్రెడ్డితో వీహెచ్, మహేష్గౌడ్ భేటీ
0
512
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


