ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 218, భారత్ 477 పరుగులు చేశాయి. దీంతో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ 195 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 84, బెయిర్ స్టో 39 పరుగులు చేశారు. మొత్తం మ్యాచ్లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు.
ధర్మశాల టెస్టులో భారత్ ఘన విజయం
0
267
Previous article
Next article
Latest Articles
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -
- Advertisement -


