Sample Category Title

నంద్యాల జిల్లాలో విగ్రహ రాజకీయాలు

నంద్యాల జిల్లాలో విగ్రహ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. జులై 8న వైఎస్సార్‌ విగ్రహ ప్రతిష్ఠ చేస్తానంటూ..మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి చెప్పారు. నంద్యాల శ్రీనివాస్‌ సెంటర్‌లో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్టు పేర్కొన్నారు. మే...

అనకాపల్లి జిల్లా రేవుపోలవరంలో బోటు బోల్తా

అనకాపల్లి జిల్లా రేవుపోలవరంలో బోటు బోల్తా కలకలం రేపింది. సముద్రంలో అలల ఉధృతికి బోటు తిరగబడింది. బోటులో నలుగురు మత్స్యకారులు వేటకెళ్లగా.. అందులో ఒకరు మృతి చెందారు. ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు....

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...