స్వతంత్ర వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢీల్లీ కాల్పుల శబ్దాలతో అట్టుడికిపోయింది. ఆదివారం తెల్లవారుజామున ఆర్కే పురం పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. నైరుతి దిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ తెలిపిన పూర్తి వివరాల ప్రకారం.. కాల్పులకు సంబంధించి తెల్లవారుజామున 4.40 గంటలకు ఆర్కే పురం పోలీసు స్టేషన్కు కాల్ వచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాల్పుల్లో పింకీ(30), జ్యోతి(29) అనే ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు. డబ్బు సెటిల్మెంట్ వ్యవహారం దీనికి కారణం కావొచ్చు. అయితే.. విచారణ అనంతరం దీని వెనక ఉన్న కచ్చితమైన కారణం తెలుస్తుంది’ అని తెలిపారు.
ఢిల్లీలో కాల్పుల కలకలం
0
321
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


