స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట కవిత జైలుకెళ్లడం ఖాయమని అందరూ అనుకున్నారు.. కానీ కవిత అరెస్టు కాకపోవడంతో బీజేపీ & బీఆర్ఎస్ మధ్య ఏదో అవగాహన ఒప్పందం ఉందని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీని వల్లే తెలంగాణలో బీజేపీ ఉధృతికి బ్రేకులు పడ్డాయని కొండా అభిప్రాయం వెల్లడించారు.
బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు
0
280
Latest Articles
జక్కన్న.. నెక్ట్స్ ఏంటి..?
దర్శకధీరుడు రాజమౌళి.. వారణాసి అంటూ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పక్కా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్న వారణాసి 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో...
- Advertisement -
- Advertisement -


