30.6 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

రైతులను ఆదుకోవాలని చంద్రబాబు అల్టిమేటం జారీ

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: రాజమండ్రిలో రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు. రానున్న మూడు రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అన్నారు. రైతులకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 9నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలతో నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపింది. 13న జరిగే నిరసనలో తాను పాల్గొంటానని అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్