Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10గంటల సమయం పడుతుంది. సోమవారం శ్రీవారిని 67,828 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 28,621 మంది తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.14 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు వెల్లడించారు.
తిరుమలలో భక్తుల రద్దీ… శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
0
432
Previous article
Next article
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


