25.7 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

విజయవాడ ఎంపీ సీటుపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ

           విజయవాడ ఎంపీ సీటుపై క్లారిటీ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఇకపై పార్టీ వ్యవహారాల్లో తనను జోక్యం చేసుకోవద్దని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారని కేశినేని నాని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇస్తున్నట్లు తనకు చెప్పారన్నారు కేశినేని నాని. చంద్రబాబు ఆదేశాలతో ఆలపాటి రాజా, కొనకళ్ల నారాయణ, నెట్టం రఘురాం తనను కలిసి ఈ విషయం తెలిపారని అన్నారు. తిరువూరు సభ విషయంలో తనను కలుగ చేసుకోవద్దని చెప్పారన్నారు. తిరువూరు సభకు వేరేవారిని ఇంచార్జ్‌గా నియమించినట్టు పార్టీ చెప్పిందని అన్నారాయన. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానంటూ ఫేస్‌బుక్‌లో ఈ మేరకు కేశినేని నాని పోస్ట్‌ చేశారు.

Latest Articles

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్