అసోం రాజధాని గువాహటిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. అసోం రాజధాని గువాహటిలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రవేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. గువాహటి నగరంలో జోడో యాత్ర జరిపేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించడంతో రాజధాని ఎంట్రీ పాయింట్ వద్ద ఘర్షణ జరిగింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ యాత్ర గువాహటి గుండా వెళ్లేందుకు అనుమతించరాదని పోలీసులను ఆదేశించారు. సిటీలో కాంకుండా గువాహటి బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లాలను సూచించారు. కాగా సెంట్రల్ గువాహటిలో యాత్ర జరిపి తీరతామని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.
రాహుల్ న్యాయ యాత్రలో ఉద్రిక్తత
0
746
Previous article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


