హైదరాబాద్ ఎల్బీనగర్ పాపన్నగూడ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.బైకు-టిప్పర్ ఢీ కొన్న ఘటనలో తండ్రీ కుమారుడు మృతి చెందారు. మృతులను అబ్దుల్లాపూర్మెట్ మండలం కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన కుమార్ , ప్రదీప్గా గుర్తించారు. బైకును టిప్పర్ ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో టిప్పర్, బైకు దగ్ధమయ్యాయి. టిప్పర్ పాక్షికంగా దెబ్బతింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.
బైకు,టిప్పర్ ఢీ – ఇద్దరు మృతి
0
663
Previous article
Next article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


