Aditya L-1: ముహూర్తం ఖరారు.. రేపే నింగిలోకి మోసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ సీ-57

స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రయాన్-3 విజయంతో చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) ఇప్పుడు మరో భారీ మిషన్ కు సన్నద్ధమయింది. సూర్యుడి రహస్యాలను శోధించేందుకు రెడీ అయింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1 (ADITYA L_-1) ప్రయోగాన్ని చేపట్టబోతోంది. రేపు ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1ను నింగిలోకి పంపనుంది.

ఈ ఉదయం 11.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. రేపు భారీ ప్రయోగాన్ని చేపట్టనున్న నేపథ్యంలో సూళ్లూరుపేటలోని శ్రీచెంగాలమ్మ అమ్మవారి ఆలయంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆయన పూజలు చేశారు.

Latest Articles

ప్రమాదకరంగా నూతనంగా నిర్మిస్తున్న మల్లంపల్లి బ్రిడ్జి

ములుగు జిల్లా మల్లంపల్లి బ్రిడ్జ్‌ ప్రమాదస్థితికి చేరకుంది. నిర్మాణం పూర్తికాకముందే మల్లంపల్లి బ్రిడ్జి కుంగిపోయే స్థితిలో ఉంది. మొదటి వర్షానికే బ్రిడ్జి అంచున పోసిన మట్టి కొట్టుకుపోయింది. మేడారం జాతర ముందు మొదలుపెట్టిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్