Aditya L-1: ముహూర్తం ఖరారు.. రేపే నింగిలోకి మోసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ సీ-57

స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రయాన్-3 విజయంతో చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) ఇప్పుడు మరో భారీ మిషన్ కు సన్నద్ధమయింది. సూర్యుడి రహస్యాలను శోధించేందుకు రెడీ అయింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1 (ADITYA L_-1) ప్రయోగాన్ని చేపట్టబోతోంది. రేపు ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1ను నింగిలోకి పంపనుంది.

ఈ ఉదయం 11.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. రేపు భారీ ప్రయోగాన్ని చేపట్టనున్న నేపథ్యంలో సూళ్లూరుపేటలోని శ్రీచెంగాలమ్మ అమ్మవారి ఆలయంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆయన పూజలు చేశారు.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్