తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నికపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీకాలం ఇవాళ్టితో ముగియడంతో కొత్త తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కసరత్తు చేస్తోంది హైకమాండ్. దీంతో ముఖ్యనేతలంతా హిస్తనలో మకాం వేశారు. ఆశావాహులు ఢిల్లీకి క్యూ కట్టారు. పార్లమెంట్ హాల్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని మహేష్కుమార్ గౌడ్, మధుయాష్కీ కలిశారు ముఖ్య నేత లంతా అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఏఐసీసీ ఆదేశించింది.మణుగూరు పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీ బయల్దేరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాత్రి 8 గంటలకు ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపాదాస్ మున్షి భేటీ కానున్నారు.
పీసీసీ చీఫ్ ఎన్నికపై అధిష్టానం కసరత్తు
0
235
Latest Articles
బండి సంజయ్కు మంత్రి పదవి సేఫ్గా ఉన్నట్లేనా?
కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై ఢిల్లీ రాజకీయాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వస్తుండటంతో కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెండు...
- Advertisement -
- Advertisement -


