స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా బాదంపూడిలో గల ఆశ్రమం వద్ద ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. మహానాడుకు వెళుతున్న క్రమంలో కారులో ఉన్న టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు మహేష్ యాదవ్ కు గాయాలు అయ్యాయి. కారులో ఉన్న మిగిలిన 8 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహానాడుకు వెళ్తుండగా టీడీపీ నేతకు యాక్సిడెంట్
0
297
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


