స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా బాదంపూడిలో గల ఆశ్రమం వద్ద ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. మహానాడుకు వెళుతున్న క్రమంలో కారులో ఉన్న టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు మహేష్ యాదవ్ కు గాయాలు అయ్యాయి. కారులో ఉన్న మిగిలిన 8 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహానాడుకు వెళ్తుండగా టీడీపీ నేతకు యాక్సిడెంట్
0
315
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


