పాలసీదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని LIC పనిచేస్తోందని జోనల్ మేనేజర్ శ్యాంసుందర్ తెలిపారు. ఆర్థిక సంవత్సర ముగింపు సందర్భంగా… ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. మార్చి 30, 31 సెలవు దినాలైనా. .పనిచేశామని పాలసీదారులు కూడా ఈ అవకాశాన్ని విశేషంగా సద్విని యోగం చేసుకున్నారని ఆయన తెలిపారు. పాలసిదారుల అవసరాలను ముందుగానే గుర్తించి, తదను గుణంగా మన కార్యకలాపాలు నిర్వహించుకోవడం ప్రతి సంస్థ బాధ్యత అని తెలిపారు. ఈ విషయంలో LIC ఎప్పుడూ ముందుంటోందని తెలిపారు.