పాలసీదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని LIC పనిచేస్తోందని జోనల్ మేనేజర్ శ్యాంసుందర్ తెలిపారు. ఆర్థిక సంవత్సర ముగింపు సందర్భంగా… ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. మార్చి 30, 31 సెలవు దినాలైనా. .పనిచేశామని పాలసీదారులు కూడా ఈ అవకాశాన్ని విశేషంగా సద్విని యోగం చేసుకున్నారని ఆయన తెలిపారు. పాలసిదారుల అవసరాలను ముందుగానే గుర్తించి, తదను గుణంగా మన కార్యకలాపాలు నిర్వహించుకోవడం ప్రతి సంస్థ బాధ్యత అని తెలిపారు. ఈ విషయంలో LIC ఎప్పుడూ ముందుంటోందని తెలిపారు.
ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆరు కొత్త పాలసీలు
0
281
Previous article
Next article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


