తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కాసేపటి క్రితం ఆయన ఢిల్లీకి బయల్దేరారు. ఏఐసీసీ పెద్దలను కలవబోతున్నారు. పెండింగ్ పార్లమెంటుకు స్థానాల అభ్యర్థుల ఖరారుపై ప్రధానంగా చర్చించబోతున్నారు. పార్లమెంటు ఎన్నికలు, రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి రావాలని ఖర్గే, రాహుల్, ప్రియాంకలను కోరనున్నారు రేవంత్.
కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ రెడ్డి
0
185
Previous article
Next article
Latest Articles
టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు జ్యోతిష్య గండం.!
టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు జ్యోతిష్య గండం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వరుస వివాదాలతో మహేష్ గౌడ్పై అధిష్టానం సీరియస్గా ఉంది. కీలక పదవులు దక్కినా సవాళ్లు మాత్రం తప్పట్లేదు. కాంగ్రెస్లో అంతర్గత...
- Advertisement -
- Advertisement -


