తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కాసేపటి క్రితం ఆయన ఢిల్లీకి బయల్దేరారు. ఏఐసీసీ పెద్దలను కలవబోతున్నారు. పెండింగ్ పార్లమెంటుకు స్థానాల అభ్యర్థుల ఖరారుపై ప్రధానంగా చర్చించబోతున్నారు. పార్లమెంటు ఎన్నికలు, రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి రావాలని ఖర్గే, రాహుల్, ప్రియాంకలను కోరనున్నారు రేవంత్.
కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ రెడ్డి
0
207
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


