25.7 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

అత్తగారింట్లో వేరు కాపురం పెట్టాడని.. తల్లి ఆత్మహత్య

Mother suicide | ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ఆంజనేయపురంలో విషాదం నెలకొంది. కన్న కొడుకుపై బెంగ పెట్టుకున్న  ఓ మాతృమూర్తి ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల పెళ్ళైన కొడుకు అత్తగారింట్లో కాపురం పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి.. కన్న కొడుకు దూరమయ్యాడని బెంగతో ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్