ఏపీలో ఎన్నడూ లేనివిధంగా దౌర్జన్యాలు, అల్లర్లు పెరిగాయని అన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. మూడు నెలల్లో అల్లర్లు, అరాచకాలు తప్ప మరేమి జరగడం లేదన్నారు. రెడ్డ బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో నడుస్తోందని విమర్శించారు. మదనపల్లిలో చంద్రన్న ఫైల్స్ మొదలుపెట్టారని… సూపర్ సిక్స్ హామీలను పక్కనపెట్టడానికి ఈ వ్యవహారం స్టార్ట్ చేశారని మండిపడ్డారు.
ఏపీ సర్కార్పై మార్గాని భరత్ ఫైర్
0
289
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


