ఏపీలో ఎన్నడూ లేనివిధంగా దౌర్జన్యాలు, అల్లర్లు పెరిగాయని అన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. మూడు నెలల్లో అల్లర్లు, అరాచకాలు తప్ప మరేమి జరగడం లేదన్నారు. రెడ్డ బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో నడుస్తోందని విమర్శించారు. మదనపల్లిలో చంద్రన్న ఫైల్స్ మొదలుపెట్టారని… సూపర్ సిక్స్ హామీలను పక్కనపెట్టడానికి ఈ వ్యవహారం స్టార్ట్ చేశారని మండిపడ్డారు.
ఏపీ సర్కార్పై మార్గాని భరత్ ఫైర్
0
305
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


