ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆయన చెప్పారు. అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజ్ నిర్మిస్తామని చెప్పారు. జూనియర్ న్యాయవాదులకు 10వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని తెలిపారు. అలాగే.. నిందితులకు శిక్ష పడేలా విచారణ ఉండాలని అన్నారు. వచ్చే కేబినెట్లో తీర్మానంచేసి కేంద్రానికి పంపిస్తామని.. బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనలు కూడా కేంద్రానికి పంపిస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు.
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
0
348
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


