స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కేరళ బోటు ప్రమాదం విచారకరంమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘోర దుర్ఘటనలో 22మంది దుర్మరణం పాలవడం విచారం కలిగించిందన్నారు. విహార యాత్రకు వచ్చి ప్రాణాలు కోల్పో వటం.. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా చనిపోవడం దిగ్భ్రాంతికరమని పవన్ విచారణ వ్యక్తం చేశారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉండటం అత్యంత విషాదకరమన్నారు.
22 మంది దుర్మరణం చెందటం విచారకరం: పవన్ కళ్యాణ్
0
641
Previous article
Next article
Latest Articles
కమీషన్లు, స్కామ్ల కోసమే ప్రాజెక్టులు- రామచందర్ రావు
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ లేఖ ఒక బూటకమని అన్నారు. సీఎంకు చాతకాకపోతే అధికారంలోకి రాగానే బీజేపీ మెట్రో రైల్...
- Advertisement -
- Advertisement -


