22 మంది దుర్మరణం చెందటం విచారకరం: పవన్ కళ్యాణ్

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కేరళ బోటు ప్రమాదం విచారకరంమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘోర దుర్ఘటనలో 22మంది దుర్మరణం పాలవడం విచారం కలిగించిందన్నారు. విహార యాత్రకు వచ్చి ప్రాణాలు కోల్పో వటం.. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా చనిపోవడం దిగ్భ్రాంతికరమని పవన్ విచారణ వ్యక్తం చేశారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉండటం అత్యంత విషాదకరమన్నారు.

Latest Articles

కమీషన్లు, స్కామ్‌ల కోసమే ప్రాజెక్టులు- రామచందర్‌ రావు

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ లేఖ ఒక బూటకమని అన్నారు. సీఎంకు చాతకాకపోతే అధికారంలోకి రాగానే బీజేపీ మెట్రో రైల్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్