30 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

బెంగుళూరు, మైసూర్‌లో ఐటీ దాడులు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ పట్టణాలైన బెంగుళూరు, మైసూర్‌లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. బడా ఫైనాన్షియర్ల ఇళ్లలో ఐటీ సోదాలు చేపడుతున్నాడు అధికారులు. ఈ సోదాల్లో రూ.15 కోట్లు, రూ.5 కోట్ల విలువ చేసే బంగారం సీజ్ చేశారు. శాంతినగర్, సదాశివ నగర్, శివాజీ‌నగర్‌లోని ఫైనాన్షియర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్