స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: దేశంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ పట్టణాలైన బెంగుళూరు, మైసూర్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. బడా ఫైనాన్షియర్ల ఇళ్లలో ఐటీ సోదాలు చేపడుతున్నాడు అధికారులు. ఈ సోదాల్లో రూ.15 కోట్లు, రూ.5 కోట్ల విలువ చేసే బంగారం సీజ్ చేశారు. శాంతినగర్, సదాశివ నగర్, శివాజీనగర్లోని ఫైనాన్షియర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
బెంగుళూరు, మైసూర్లో ఐటీ దాడులు
0
404
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


