స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. భాగ్యనగరంలో మళ్లీ ఐటీ దాడులు మొదలయ్యాయి. కళామందిర్ సంస్థల్లో ఐటీ దాడులు చేస్తుంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. వైజాగ్కు చెందిన వ్యాపారుల ఇళ్లలో ఐటీ తనిఖీలు చేపడుతుంది.
హైదరాబాద్ లో మళ్ళీ ఐటీ దాడులు
0
262
Previous article
Next article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


