ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం చేయనున్నారు. NDA పొత్తులో భాగంగా బీజేపీ తరఫున ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీకి చంద్రబాబు వెళ్లనున్నారు. బీజేపీకి మద్దతుగా తెలుగువారున్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. రేపు ఎంపీలతో కలిసి బీజేపీ తరఫున చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో.. చంద్రబాబు
0
255
Previous article
Latest Articles
సీఎం టూర్కు దూరంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. మళ్లీ కిరికిరి
కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy) పర్యటన రాజకీయంగా కాక రేపింది. సీఎం పర్యటనకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు,...
- Advertisement -
- Advertisement -


