మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ హవా పడిపోయిందన్నారు. బిజెపి- బిఆర్ఎస్ పార్టీల మధ్య అంతర్గత వ్యవహారం తేల్చాలని సామేల్ అన్నారు. ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే.. వారిని కాంగ్రెస్ పార్టీ చేరదీసిందని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వం లో తెలంగాణలో ప్రజారంజక పాలన సాగుతోందని ఎమ్మెల్యే అన్నారు. పేదల వ్యతిరేకి ఈటల రాజేందర్ ను చిత్తుగా ఓడించాలని మల్కాజిగిరి నియోజకవర్గం ప్రజలను కోరారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలి- సామేల్
0
304
Previous article
Latest Articles
టీడీపీలో సరికొత్తగా నారీ శకానికి నాంది
తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధిష్టానం అత్యంత కీలకమైన, సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆలోచనల నుంచి పుట్టిన మహిళా సాధికారత వ్యూహానికి మహానాడు...
- Advertisement -
- Advertisement -


