పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ టిక్కెట్ బీజేపీకి కేటాయించడంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. ఒకరిద్దరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. వారిని వారించిన రామకృష్ణారెడ్డి… కుటుంబాన్ని, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనపై ఉందన్నారు. తాను రాజకీయంగా మోసపోయా నన్నారు. అధిష్టానం ఏ ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుందో తెలుసుకుని అనంతరం భవి ష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ టిక్కెట్ బీజేపీకి కేటాయింపు
0
305
Previous article
Latest Articles
ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డ్
ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. బుధవారంతో పీఎంగా మోదీకి 12ఏళ్లు పూర్తి అయ్యాయి. నెహ్రూ రికార్డ్ను పీఎం మోదీ బ్రేక్ చేశారు. 2014 మే 26 నుంచి జూన్ 10...
- Advertisement -
- Advertisement -


