బ్రేకింగ్: ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

MP Avinash Reddy | వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసులో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే అవినాష్ రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించింది. ఈ కేసులో ఈరోజు ఉదయం అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి 14 రోజుల రేమండ్ విధించి చంచల్ గూడ జైలుకి పంపించారు.

Latest Articles

ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..

బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్