MP Avinash Reddy | వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసులో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే అవినాష్ రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించింది. ఈ కేసులో ఈరోజు ఉదయం అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి 14 రోజుల రేమండ్ విధించి చంచల్ గూడ జైలుకి పంపించారు.
బ్రేకింగ్: ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు
0
341
Previous article
Latest Articles
ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..
బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -
- Advertisement -


