CM Jagan| ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 5న పర్యటించనున్నారు. ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి దర్శనం చేసుకోనున్నారు. అయితే సీతారాముల కళ్యాణోత్సవానికి ముందే సీఎం తిరిగి వెళ్లనున్నారు. 5వ తేదీన మధ్యాహ్నం గన్నవరం నుంచి కడపకు చేరుకొని మధ్యాహ్నం ఒంటిమిట్ట రామాలయం చేరుకుంటారు. అనంతరం స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం జగన్.
ఏప్రిల్ 5న కడప జిల్లాకు సీఎం జగన్
0
265
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


