దగ్గుమందు సిరప్ల వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాపుల్లో దంగు మందు కొనుగోలు చేయకుండా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1945 ఔషధ నిబంధనల్లో మార్పులు చేసింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు మందును విక్రయించొద్దని..గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ. దీని ప్రకారం ఇప్పటి వరకు తయారీ, విక్రయం, పంపిణీకి సంబంధించి కొన్ని మినహాయింపులు ఉన్న షెడ్యూల్ కే జాబితా నుంచి దగ్గు మందులను తొలగించింది.
దగ్గుమందు సిరప్ల వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు..ప్రిస్క్రిప్షన్ లేకుండా
0
9
Previous article
Latest Articles
దసరా బరిలో.. ఆ నలుగురు..?
సినిమా ఇండస్ట్రీకి అసలైన సీజన్ అంటే.. సంక్రాంతే. అందుకనే.. సంక్రాంతికే ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసేందుకు పోటీపడుతుంటారు. సమ్మర్ సీజన్ ఉంది కానీ.. ఈసారి వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫోకస్ దసరా సీజన్...
- Advertisement -
- Advertisement -


