34.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో దారుణం… యావన్‌ అనే యువకుడి హత్య

సికింద్రాబాద్‌ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీతాఫల్ మండి ఇందిరానగర్‌లో దారుణహత్య జరిగింది. యావన్ అనే యువకుడిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. అల్వాల్‌కు చెందిన యావన్ సీతాఫల్‌మండికి చెందిన యువతిని ప్రేమిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అమ్మాయిని కలిసేందుకు కొంతకాలంగా యావన్‌ సీతాఫల్‌మండి వస్తున్నాడు. ఈ క్రమంలో యావన్ తనకు తెలిసిన వారి ఇంటి వద్ద టీవీ చూస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు యావన్‌ను హతమార్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Latest Articles

తెలంగాణలో హస్తం పార్టీకి అతిపెద్ద బలంగా మారిన రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఎంతైతే పోరాటం చేశారో, అధికారంలోకి వచ్చాక కూడా తనదైన మార్క్ పాలనతో ఆయన అంతే దూకుడు ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే అంతర్గత కుమ్ములాటలను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్