26 C
Hyderabad
Tuesday, June 10, 2025
spot_img

మొదటిరోజు ముగిసిన వల్లభనేని వంశీ పోలీస్‌ కస్టడీ

వైసీపీ నేత వల్లభనేని వంశీ మొదటిరోజు పోలీస్‌ కస్టడీ ముగిసింది. రెండున్నర గంటలపాటు వంశీని వంశీని వివిధ కోణాల్లో విచారించారు కృష్ణలంక పోలీసులు. ముఖ్యంగా టీడీపీ కార్యాలయంపై దాడి ఎవరి ఆదేశాలతో జరిగింది.. దానికి అసలు కారణమేంటి.. అనే అంశాలపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ విచారణలో టీడీపీ కార్యకర్త సత్యవర్ధన్ స్టేట్‌మెంట్‌పై కూడా ప్రత్యేకంగా ప్రశ్నలు సంధించారు. పోలీసుల పలు ప్రశ్నలకు వంశీ సమాధానాలు దాటవేశారు. విచారణ అనంతరం వల్లభనేని వంశీని వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన్ను పూర్తిగా పరీక్షించిన అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తరలిస్తారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్