మేడ్చల్ పట్టణ పరిధిలోని సత్య నగర్ కాలనీలో పార్కు స్థలం కబ్జాకు గురైందని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి కాలనీవాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. 2వేల గజాల తమ లే అవుట్లో ఉన్న పార్కు స్థలాన్ని కొందరు రియాల్టర్లు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పార్కు స్థలాలను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని కాలనీవాసులు, కాలనీ ప్రెసిడెంట్ సదరు రియల్టర్లను హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని పార్కు స్థలానికి సంబంధించిన సర్వే కూడా చేపడతామని చెప్పినట్లు కాలనీవాసులు తెలిపారు. మేడ్చల్ పట్టణంలో పార్కు స్థలాలను కబ్జా కాకుండా కాపాడుకుందాం అని కాలనీవాసులు నినాదాలు చేశారు.
సత్యనగర్ కాలనీలో పార్కు స్థలం కబ్జాకు యత్నం
0
217
Previous article
Next article
Latest Articles
బండి సంజయ్కు మంత్రి పదవి సేఫ్గా ఉన్నట్లేనా?
కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై ఢిల్లీ రాజకీయాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వస్తుండటంతో కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెండు...
- Advertisement -
- Advertisement -


