వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్ సమయం దగ్గర పడడంతో సీఎం జగన్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని 3 నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్నారు. కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రారంభం కానుంది. వైఎస్సార్ సర్కిల్లో ఎస్వీ కాంప్లెక్స్ రోడ్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. కర్నూలు సభ అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం పార్లమెంట్ పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్లో జరిగే సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట నియోజకవర్గంలోని కోడూరు రోడ్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు.
నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటన
0
253
Previous article
Next article
Latest Articles
బండి సంజయ్కు మంత్రి పదవి సేఫ్గా ఉన్నట్లేనా?
కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై ఢిల్లీ రాజకీయాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వస్తుండటంతో కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెండు...
- Advertisement -
- Advertisement -


