మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు సతీమణి మంజుల సిద్ధిపేట పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిం చారు. ప్రజల శ్రేయస్సు కోసం పని చేసే నాయకుడు మోదీ అని అన్నారు. 140 కోట్ల మంది ప్రజలను తన కుటుంబంగా భావించి అందరి కోసం పని చేస్తున్నారని చెప్పారు. మూడవసారి మోదీని ప్రధానిగా గెలిపిం చుకొని దేశాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందామని ఆమె పిలుపునిచ్చారు.
సిద్ధిపేట పట్టణంలో రఘునందన్ సతీమణి మంజుల ప్రచారం
0
171
Previous article
Next article
Latest Articles
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య
హైదరాబాద్లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -
- Advertisement -


