తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కాసేపటి క్రితం ఆయన ఢిల్లీకి బయల్దేరారు. ఏఐసీసీ పెద్దలను కలవబోతున్నారు. పెండింగ్ పార్లమెంటుకు స్థానాల అభ్యర్థుల ఖరారుపై ప్రధానంగా చర్చించబోతున్నారు. పార్లమెంటు ఎన్నికలు, రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి రావాలని ఖర్గే, రాహుల్, ప్రియాంకలను కోరనున్నారు రేవంత్.
కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ రెడ్డి
0
187
Previous article
Next article
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


