పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి పీఠంలో శివరాత్రి ముగింపు వేడుకలలో విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా కాలుస్తుండగా దాసరి పుష్ప అనే బాలిక తలపై మృతి చెందింది. బాలిక తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది.తూర్పుగోదావరి జిల్లా దేవరిపల్లి మండలం త్యాజం పూడి గ్రామం నుంచి శివరాత్రి వేడుకలు తిలకించడానికి వచ్చి ప్రమాదానికి గురయిందని బాలిక బంధువులు తెలిపారు.బాలిక మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా వీరంపాలెంలో విషాదం
0
252
Previous article
Latest Articles
ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఈ...
- Advertisement -
- Advertisement -


