Free Porn
xbporn
26.2 C
Hyderabad
Friday, October 18, 2024
spot_img

చైనా సైనికుల నోట జైశ్రీరామ్ నినాదం

         శత్రువులు జయించలేని నగరంగా గుర్తింపు పొందిన అయోధ్య శతాబ్దాల పాటు మొఘలాయిల పాలనలో మగ్గిం ది.ఇస్లాం ప్రభావితమైన కాలంలో అయోధ్య శిథిలావస్థకు చేరింది. అప్పటి నుండి వందల ఏళ్లపాటు మధ్య రామ మందిర వివాదం రగులులుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే సంపూర్ణ రామమందిర నిర్మాణం కోసం శతాబ్దాలుగా భార త దేశం నిరీక్షించింది. స్వాతంత్ర్యం అనంతరం రామమందిర నిర్మాణ కల ఎట్టకేలకు మోదీ చొరవతో సాకార మైంది. నూతన ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు సంబరాలు చేసు కున్నారు. ఈ సందర్భంలోనే బోర్డర్ లో పహారా కాస్తున్న చైనా సైనికులు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఆ వీడి యో ఇప్పడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. వాస్తవాదీన రేఖ వెంట భారత సైన్యంతో కలిసి చైనా భద్రతా దళాలు నినాదాలు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

          ఒకప్పుడు భారత్ – చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాల సైనికాధికారులు పలుమార్లు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యం లోనే తాజాగా ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. ‘జై శ్రీరామ్’ అనే నినాదాన్ని ఎలా పలకాలో చైనా సైనికులకు భారత్ సైనికులు నేర్పుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. దీంతో ఆ వీడియోలో చైనా దళాలు జైశ్రీరామ్ అని నినాదం చేస్తున్నట్లు కనిపించింది. అయితే ఒక మాజీ సైనికుడు అయోధ్య ప్రాణప్రతిష్ట జరిగిన రోజే ఎక్స్ లో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Latest Articles

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మధ్య మూసీ ఫైట్‌

తెలంగాణలో మూసీ సుందరీకరణపై ఢీ అంటే ఢీ అంటున్నాయి అధికార విపక్షాలు. ఇదే అంశంపై ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్‌ ఇవ్వగా.. ఇప్పుడు విపక్ష బీఆర్ఎస్ సైతం అందుకు సిద్ధమవుతోంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్