స్వతంత్ర, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్ లో దారుణం జరిగింది. శిరీష అనే బాలికను దుండగులు హత్య చేసి నీటి గుంతలో పారవేశారు. శిరీషను ఘోరంగా చంపి.. కళ్ళను స్క్రూడ్రైవర్ తో ఛిద్రం చేశారు. శిరీష గొంతు కోసి అతిదారుణంగా దుండగులు హత్య చేశారు. రెండు రోజులుగా శిరీష కనిపించకుండా పోవడంతో.. శిరీష పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దారుణం.. ఘోరంగా చంపి.. కళ్ళను స్క్రూడ్రైవర్ తో పొడిచి…
0
457
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


