ఏడుగురు మహిళల మృతి బాధాకరం: చంద్రబాబు

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమరావతి – గుంటూరు జిల్లా వట్టి చెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మహిళలు మరణించడం మనసును తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. శుభ కార్యానికి వెళ్తూ విగత జీవులుగా మారడం బాధాకరమన్నారు. మృతులు అంతా పేద కుటుంబాలకు చెందిన వారు అయినందున.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారి బిడ్డల భవిష్యత్ కు భరోసా ఇచ్చి ఆ కుటుంబాలకు బాసటగా నిలవాలని.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.

 

 

Latest Articles

ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోంది- కేటీఆర్

ఇవాళ ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పాలేరు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సర్‌ ప్రక్రియపై పార్టీ బీఎల్‌వోలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్