27.1 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

ఏడుగురు మహిళల మృతి బాధాకరం: చంద్రబాబు

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమరావతి – గుంటూరు జిల్లా వట్టి చెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మహిళలు మరణించడం మనసును తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. శుభ కార్యానికి వెళ్తూ విగత జీవులుగా మారడం బాధాకరమన్నారు. మృతులు అంతా పేద కుటుంబాలకు చెందిన వారు అయినందున.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారి బిడ్డల భవిష్యత్ కు భరోసా ఇచ్చి ఆ కుటుంబాలకు బాసటగా నిలవాలని.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.

 

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్