స్వతంత్ర, వెబ్ డెస్క్: మణిపూర్ లో అమిత్ షా పర్యటన మూడవరోజు కొనసాగుతుంది. మణిపూర్, మొరెహ్ లో భద్రతా చర్యలపై సీనియర్ అధికారులతో కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. అనంతరం మైటీస్ రిలీఫ్ క్యాంప్ లో ఉన్న బాధితులను పరామర్శించి, వసతి ఏర్పాట్లు ఎలా వున్నాయో మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవద్దని బాధితులకు ధైర్యం చెప్పారు. త్వరలోనే మణిపూర్ లో సాధారణ పరిస్థితులు వస్తాయని.. శాంతీయుత వాతావరణం ఉంటుందని తెలిపారు.
మణిపూర్ లో మూడవరోజు అమిత్ షా పర్యటన
0
303
Next article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


