స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తమిళనాడు రాజధాని చెన్నైలో ఐటీ అధికారుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. డీఎంకే సీనియర్ నేత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వి. సెంథిల్ బాలాజీ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై, కోయంబత్తూరు, కరూర్ జిల్లాల్లోని 40 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు, ఐటీ రిటర్న్స్ దాఖలుకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు కరూర్లో తనిఖీలకు వ్యతిరేకంగా డీఎంకే కార్యకర్తలు ఐటీ అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో వారు భయంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.
చెన్నైలో ఐటీ అధికారులపై డీఎంకే కార్యకర్తల దాడులు
0
312
Previous article
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


