స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పది ఫలితాల్లో 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. బాలురు 69.27% , బాలికలు 75.38% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. బాలురు కంటే బాలికలు 6 శాతం ఎక్కువగా పాస్ పర్సెంటేజీ ఉందని బొత్స వెల్లడించారు. ఫలితాలు చూడటానికి https://results.bse.ap.gov.in/ లింక్ ని క్లిక్ చేయండి.
బ్రేకింగ్: పదవ తరగతి ఫలితాలు విడుదల
0
587
Previous article
Latest Articles
కమీషన్లు, స్కామ్ల కోసమే ప్రాజెక్టులు- రామచందర్ రావు
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ లేఖ ఒక బూటకమని అన్నారు. సీఎంకు చాతకాకపోతే అధికారంలోకి రాగానే బీజేపీ మెట్రో రైల్...
- Advertisement -
- Advertisement -


