బ్రేకింగ్: పదవ తరగతి ఫలితాలు విడుదల

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పది ఫలితాల్లో 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. బాలురు 69.27% , బాలికలు 75.38% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. బాలురు కంటే బాలికలు 6 శాతం ఎక్కువగా పాస్ పర్సెంటేజీ ఉందని బొత్స వెల్లడించారు. ఫలితాలు చూడటానికి  https://results.bse.ap.gov.in/ లింక్ ని క్లిక్ చేయండి.

Latest Articles

కమీషన్లు, స్కామ్‌ల కోసమే ప్రాజెక్టులు- రామచందర్‌ రావు

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ లేఖ ఒక బూటకమని అన్నారు. సీఎంకు చాతకాకపోతే అధికారంలోకి రాగానే బీజేపీ మెట్రో రైల్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్