స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: భారత్లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,325 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 44,175 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసులు తగ్గినా కూడా.. ఇంకా పూర్తిగా తగ్గలేదని.. మహమ్మారి పూర్తిగా అంతం అయ్యేవరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాదికారులు సూచించారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి.. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు శానిటైజర్ వాడాలని.. చేతులని కాళ్ళని శుభ్రం చేసుకోవాలని సూచించారు.
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
0
437
Previous article
Next article
Latest Articles
‘మనం బాగా పాపులర్ కపుల్’… మోదీతో జార్జియా మెలోనీ
ఫ్రాన్స్లోని ఎవియన్-లే-బెయిన్స్లో మంగళవారం జరిగిన జీ7 (G7) సదస్సులో ప్రపంచ నాయకులు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్కు తమ మద్దతును మరోసారి పునరుద్ఘాటించడంతో పాటు, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కీలక ఒప్పందాన్ని...
- Advertisement -
- Advertisement -


